సర్వేపల్లి ప్రగతి రథసారధకుడు సోమిరెడ్డికి, పనిచేసే లక్ష్మిగా గుర్తింపు పొందిన పనబాక లక్ష్మికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
2 వేల కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టి సర్వేపల్లి నియోజకవర్గ ముఖచిత్రాన్ని మార్చిన సోమిరెడ్డికి, గతంలో కేంద్రమంత్రిగా అభివృద్ధిని పరుగులెత్తించిన పనబాకకు అండగా ఉంటామంటున్న ప్రజానీకం..
