నెల్లూరు జిల్లా బిట్రగుంట రైల్వే స్టేషన్ సమయంలో గురువారం ఉదయం సికింద్రాబాద్ నుంచి గూడూరు వెళ్తున్న సింహపురి ఎక్స్ ప్రెస్ కింద తలపెట్టి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు లాలాగూడకు …
నెల్లూరు జిల్లా పొదలకూరు తోడేరు లో జరిగిన పడవ గల్లంతు ప్రమాదం పై ప్రాధమిక సమాచారం మేరకు....ఘటన జరిగిన తీరు గల్లంతైన వారి వివరాలు తోడేరు శాంతినగర్ గ్రామ చెరువు లో సాయంత్రం సుమారు 5 గంటలకు 10 మంది…
తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణం చంద్రబాబు కాలనీలో తన ఇంటి ముందు ఉన్న ఇసుక గుట్టలో ఓ చిన్నారి ఆడుకుంటుందన్న కోపంతో విజయ్ కుమార్ అనే వ్యక్తి బాలిక కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు.ఈ విషయమై అడిగేందుకు వెళ్లి…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు పర్యటన వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడినట్లు టీడీపీ నేతలు వెల్లడించారు. ఈ నెల 24 న 5 పార్లమెంట్ స్థానాల టీడీపీ శ్రేణులతో చర్చలు జరుపనుండగా ఆ…
తిరుమల తిరుపతి దేవస్థానం లో జరిగిన సుప్రభాత సేవలో రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి డా " తానేటి వనిత పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం …
మనుబోలు పంచాయతీ కోదండరాంపురం బీసీ కాలనీలో ప్రభుత్వ మద్యం దుకాణంలో 5లక్షలు గల్లంతయింది. అదే సమయంలో అక్కడ పని చేసే సేల్స్ బాయ్ అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఎక్సైజ్ ఎస్సైలు రంగంలోకి దిగారు. శనివారం శివరాత్రి…
విద్యుత్ కంచెకు తగిలి మరణించిన పులిని కొందరు కలిసి గుట్టుచప్పుడు కాకుండా వండుకుని తినేశారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం అక్కపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ న…
వారిద్దరూ కలిశారు: విజయసాయిరెడ్డి, చంద్రబాబు మాటామంతి హైదరాబాద్: రాజకీయాల్లో వారిద్దరూ బద్ద శత్రువులు. నిత్యం పరస్పరం విమర్శలు చేసుకుంటారు. కానీ, ఇవాళ పక్కన పక్కన కూర్చుని కొద్దిసేపు మాట్లాడుకున్నా…
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ముత్యాలపాడు పంచాయతీ పెజ్జాయి ప్రవీణ్ రెడ్డి నుంచి తనను కాపాడాలని, ఆయన వేధింపులను తట్టుకోలేకపోతున్నానని చిల్లకూరు జడ్పిటిసి మన్నెం శీనయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు …
News Hunter : - సూర్యప్రభ వాహనంపై యోగముద్రలో బద్రినారాయణుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఏడో రోజైన ఆదివారం ఉదయం శేషాచలాధీశుడు సూర్యప్రభ వాహనంపై సప్త అశ…
News Hunter : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శనివారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు శేషాచలాధీశుడు శ్రీరాముని అవతారంలో ధనుస్సు, బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తుల…
News Hunter : మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం ఉదయం శ్రీవారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమ…
News Hunter : దసరా సీజన్ను దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ప్లాట్ఫాం టిక్కెట్లను రూ.10 నుంచి రూ.30 రూపాయలకు పెంచారు. పండుగకు లక్షలాది మంది ప్రజలు తమ సొంత ఊర్లకు ప్రయాణమవుతారు. దీంతో రద్దీ ఎక్కువ…
News Hunter : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై నవనీతకృష్ణ అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నెమలి పింఛం, పిల్ల…
News Hunter : డ్రైవింగ్ లైసెన్స్.. వాహనాలను నడిపే సామర్థ్యం ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించి ఇచ్చే అనుమతి పత్రం. అయితే ఇప్పటి వరకు ఈ డ్రైవింగ్ లైసెన్స్ పోందడం కాస్త సులువుగానే ఉండేది. దానికి కారణం.. …
News Hunter : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 19 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 16 గంటలు, టైమ్ స్లాట్ టోకెన్లు …
News Hunter : విజయవాడలో దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతీరోజు ప్రత్యేక అలంకారల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా నవరాత్రుల్లో భాగంగా మంగళవారం గాయత్రీ దేవీగా దుర్గమ్మ భక్తకోటిక…
News Hunter : ప్రభుత్వ రంగ బ్యాంకుల పనివేళ్లలో అక్టోబరు 1నుంచి మార్పులు జరగనున్నాయి. స్థానిక ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా.. రిజర్వు బ్యాంకు సూచించిన మూడు రకాల పనివేళ్లలో ఒకటి ఎంపిక చేసుకుని అమలు …
News Hunter : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన సోమవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణశేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్ర…
News Hunter : తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటును వెలికితీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది ధర్మాడీ సత్యం టీం. సోమవారం రెండు సార్లు ప్రయత్నించి విఫలమైంది. సాయంత్రం కావడం…
Social