ADS

header ads

దొరవారిసత్రం హైవే పై రోడ్డు ప్రమాదం లో ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు


నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం మావుళ్ళ పాడు వద్ద హైవే పై వెళుతున్న స్కూటీ లో తండ్రి కోడుకు లు  ప్రయాణిస్తూ డివైడర్ ఢీ కొని  కొడుకు  కృష్ణ మూర్తి (25) అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి గోపి (55) కి తీవ్ర గాయాలయాయి. స్థానికులు  108 కాల్ చేయాగా  సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. 

Post a Comment

0 Comments