ADS

header ads

ముత్తుకూరు : వార్డు సభ్యుడి మృతిపై టీడీపీ నేతల సంతాపం

ముత్తుకూరు మండలం నేలటూరు పంచాయతీ. వార్డు సభ్యుడు దారా హరిబాబు హఠాన్మరణంపై టీడీపీ మండల నాయకులు సంతాపం తెలిపారు. ఎంతో ఉత్సాహవంతుడైన హరిబాబు అకాల మరణం బాధాకరమని పేర్కొన్నారు. హరిబాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, నీలం మల్లికార్జున యాదవ్ తెలిపారు.

Post a Comment

0 Comments