ADS

header ads

ముత్తుకూరు - రోడ్డు ప్రమాదంలో మహిళ స్పాట్ డెడ్

Newhunter :- Vamsi

ముత్తుకూరు మండలంలోని గోసాలపురం సీవీఆర్ కాంప్లెక్స్ వెనుక ఉన్న పోర్ట్ రైల్వే గేటు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కృష్ణపట్నం గ్రామానికి చెందిన బొనిగి శీనయ్య, అతని భార్య సుహాసిని బైక్పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సుహాసిని అక్కడికక్కడే మృతి చెందింది. శీనయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments