Newhunter :- Vamsi ముత్తుకూరు మండలంలోని గోసాలపురం సీవీఆర్ కాంప్లెక్స్ వెనుక ఉన్న పోర్ట్ రైల్వే గేటు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కృష్ణపట్నం గ్రామానికి చెందిన బొనిగి శీనయ్య, అతని భార్య సుహాస…
ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం శ్రీహరికోటలోని సతీష్, ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ 55 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం 12.20 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది…
ముత్తుకూరు మండలం నేలటూరు పంచాయతీ. వార్డు సభ్యుడు దారా హరిబాబు హఠాన్మరణంపై టీడీపీ మండల నాయకులు సంతాపం తెలిపారు. ఎంతో ఉత్సాహవంతుడైన హరిబాబు అకాల మరణం బాధాకరమని పేర్కొన్నారు. హరిబాబు కుటుంబ సభ్యులకు ప్ర…
Pic Down - 2
News Hunter Deask team :- Nellore తూర్పు రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం ఉమ్మడి ( ప్రకాశం , నెల్లూరు , చిత్తూరు ) జిల్లాల బ్యాలెట్ లో ఓటు వేయడానికి సూచనలు జారీ చేశారు :- పోలింగ్…
నెల్లూరు జిల్లా బిట్రగుంట రైల్వే స్టేషన్ సమయంలో గురువారం ఉదయం సికింద్రాబాద్ నుంచి గూడూరు వెళ్తున్న సింహపురి ఎక్స్ ప్రెస్ కింద తలపెట్టి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు లాలాగూడకు …
Newshunter :- Vamsi నడిరోడ్డుపై ప్రేయసి చెంప చెల్లుమనిపించిన యువకుడితో హీరో నాగశౌర్య వాదనకు దిగిన విషయం తెలిసిందే! అమ్మాయి మీద చేయి చేసుకోవడం తప్పని, ఇందుకుగానూ సారీ చెప్పి తీరాల్సిందేనన…
నెల్లూరు జిల్లా అనుమసముద్రం పేట మండలం. కావలిఎడవల్లి విద్యార్థి నీలం బాలాజీ రాష్ట్ర స్థాయి అండర్ 14 బాలుర క్రికెట్ విభాగంలో అద్భుత ప్రతిభ చూపి జాతీయ స్థాయిలో ఎపి రాష్ట్ర క్రికెట్ జట్టుకి ఎ…
నెల్లూరు జిల్లా పొదలకూరు తోడేరు లో జరిగిన పడవ గల్లంతు ప్రమాదం పై ప్రాధమిక సమాచారం మేరకు....ఘటన జరిగిన తీరు గల్లంతైన వారి వివరాలు తోడేరు శాంతినగర్ గ్రామ చెరువు లో సాయంత్రం సుమారు 5 గంటలకు 10 మంది…
తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణం చంద్రబాబు కాలనీలో తన ఇంటి ముందు ఉన్న ఇసుక గుట్టలో ఓ చిన్నారి ఆడుకుంటుందన్న కోపంతో విజయ్ కుమార్ అనే వ్యక్తి బాలిక కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు.ఈ విషయమై అడిగేందుకు వెళ్లి…
నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని కోవూరు పంచాయతీ గుమ్మలదిబ్బ ప్రాంతానికి చెందిన నిడిగుంట పవన్ అనే వ్యక్తి తమతో ఎంతో సన్నిహితంగా ఉంటూ బాలిక తనచెల్లి అని చెప్పుకునే వాడు,ఈ క్రమంలో కుటుంబ సభ్యులు కూడా…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు పర్యటన వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడినట్లు టీడీపీ నేతలు వెల్లడించారు. ఈ నెల 24 న 5 పార్లమెంట్ స్థానాల టీడీపీ శ్రేణులతో చర్చలు జరుపనుండగా ఆ…
ముత్తుకూరు మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని బుధవారం పంటపాళెంలో. నిర్వహించనున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఉదయం 9.30 గంటలకు జరిగే సమావేశానికి …
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో సుదీర్ఘ యాత్రకు సన్నద్ధమయ్యారు. అధికార పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ప్రజల్లో మరింత బలపడటమే లక్ష్యంగా ఏప్రిల్ నుంచి ప్రజా ఆశీస్సుల యాత్రను ఆయన …
తిరుమల తిరుపతి దేవస్థానం లో జరిగిన సుప్రభాత సేవలో రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి డా " తానేటి వనిత పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం …
మనుబోలు పంచాయతీ కోదండరాంపురం బీసీ కాలనీలో ప్రభుత్వ మద్యం దుకాణంలో 5లక్షలు గల్లంతయింది. అదే సమయంలో అక్కడ పని చేసే సేల్స్ బాయ్ అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఎక్సైజ్ ఎస్సైలు రంగంలోకి దిగారు. శనివారం శివరాత్రి…
తూర్పు రాయలసీమ పట్టభద్రుల యమ్.యల్.సి అభ్యర్థి అప్పంగారి జయపాల్ పరిచయం కార్యక్రమం గూడూరు నియోజకవర్గం కోట లో జరిగింది. ఈ కార్యక్రమానికి తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల పరిశీలక చైర్మన్ మ…
విద్యుత్ కంచెకు తగిలి మరణించిన పులిని కొందరు కలిసి గుట్టుచప్పుడు కాకుండా వండుకుని తినేశారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం అక్కపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ న…
Social